For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్నBird Flu పాలు, గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జూ ఎన్టీఆర్ అందులో క్లిక్ అవుతాడా?
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'కంత్రి" విడుదలై ఒకటిన్నర సంవత్సరం అయ్యింది. అంత గ్యాప్ వచ్చినప్పటికీ రానున్న 'అదుర్స్" చిత్రం అదిరిపోయేలా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వుండేలా ఎన్టీఆర్ వినయ్ లు తగు జాగత్రలు తీసుకుంటుటన్నారని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
గతంలో ఎన్టీఆర్ 'ఆంధ్రావాలా" చిత్రంలో డ్యూయెల్ రోల్ చేశారు. కాకపోతే అందులో కలిసి చేసిన సన్నివేశాలు లేవు. 'అదుర్స్" లో మాత్రం అలాంటి సన్నివేశాలకు బాగా స్కోప్ ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ గతంలో మాదిరి కాకుండా ద్విపాత్రాభినయం విషయంలో ఈసారైనా ఎన్టీఆర్ క్లిక్ అవుతాడో?లేడో? డిసెంబర్ 18 వరకు వేచి చూడాల్సిందే మరి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: అదుర్స్ జూ ఎన్టీఆర్ నయనతార కంత్రి ఆంధ్రావాలా ద్విపాత్రాభినయం adurs jr ntr nayantara kantri andhrawala dual role
Story first published: Thursday, November 19, 2009, 10:56 [IST]
Other articles published on Nov 19, 2009