For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తిరుమల శ్రీవారిని దర్సించుకున్న జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి
News
oi-Pratapreddy
By Pratap
|
సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కొత్త దంపతులు వేద పండితుల ఆశీస్సులు పొందారు. వారు శుక్రవారమే తిరుమలకు చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని కూడా వారి వెంట ఉన్నారు. శుక్రవారం తెల్లవారు జామున జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి మెడలో మూడు ముళ్లు వేశారు.
సంప్రదాయబద్దంగా వివాహం చేసుకోవడం తనకు ఆనందంగా ఉందని జూనియర్ ఎన్టీర్ శుక్రవారం అన్నారు. తనకు మొదటి నుండి సాంప్రదాయంగా ఉండటం ఇష్టమని, తాను పెళ్లి ఎలాగైతే చేసుకోవాలని అనుకున్నానో అలాగే చేసుకున్నానని ఆనందం వ్యక్తం చేశారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Jr Ntr and Laxmi Pranathi today performed prayers to tirumala Sri Venkateswara Swamy. Jr NTR's mother Shalini accompanied new couple
Story first published: Saturday, May 7, 2011, 10:54 [IST]
Other articles published on May 7, 2011