Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
ఆయన చేతిలో బాబాయి ఇర్కున్నాడు నేను మాత్రం ఇరుక్కోను జూ ఎన్టీఆర్
సింహా సినిమా లాంటి బాక్సాఫీసు విజయానందంలో ఉన్న బాలయ్య బాబుని పరమవీర చక్క అంటూ బాలయ్య బాబు ఇమేజ్ని డామేజ్ చేసిన దాసరి నారాయణరావు త్వరలో తన 151వ సినిమా తీస్తున్నానని ప్రకటించాడు. దీనితో దాసరి తన 151వ సినిమా ఏహీరోతో చేస్తాడనే చర్చలు ఆరంభమయ్యాయి. తాజాగా దీనిపై ఎన్టీఆర్ గతంలో చేసినటువంటి సర్దార్ పాపారాయుడు చిత్రానికి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఫిలింసిటీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా ఈసినిమా సీక్వెల్ని దాసరి నారాయణరావు జూ ఎన్టీఆర్ తోచేయనున్నారని సమాచారం. ఐతే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దాసరి చేతినుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని సమాచారం. ఇది మాత్రమే కాకుండా సింహా తర్వాత బాబాయికి ఒక రేంజి హిట్ ఇస్తాడని అనుకుంటే బాబాయి ఇమేజ్ నిపూర్తిగా డామేజ్ చేసినందుకు దాసరిపై జూనయర్ ఎన్టీఆర్ కూడా చాలా కోపంగా ఉన్నారని సమాచారం. అంతేకాకుండా ఏదో ప్రస్తుతానికి నామానాన నేను కుర్ర డైరెక్టర్లుతో సినిమాలు తీసుకుంటూ బ్రతుకుతున్నాను. అలాంటి నాజీవితాన్ని అమాంతం తీసుకెళ్శి దాసరి చేతిలో పెట్టలేనంటూ జూ ఎన్టీఆర్ తప్పించుకుంటున్నాడని సమాచారం.