Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అశోషియేషన్ డిటేల్స్
జూ ఎన్టీఆర్...తన అభిమానులకు సంబంధించిన రాష్ట్ర కమిటీని ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మాత, శాసన సభ్యుడు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఈ కమిటీకి గౌరవ అధ్యక్షుడిగా, పి.భరత్ భూషణ్ కో-ఆర్డినేటర్ గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో జిల్లా ప్రతినిధులుగా మండల తిరుపతి యాదవ్(ఆదిలాబాద్), రంగయ్య చౌదరి(నిజామాబాద్), గుమ్మడి శ్రీనివాస్ (కరీంనగర్), పంజా రాంబాబు(వరంగల్), డి.చెన్నయ్య (మహబూబ్ నగర్), నాయిన్ని వెంకన్న(నల్గొండ), వేముల నరసయ్య (నల్గొండ), ఎస్.రాజు యాదవ్(మెదక్), ఎస్.సుధీర్ రాజు (ఖమ్మం), కె.కుమార్ యాదవ్, ఎం.నరసింహారావు(హైదరాబాద్), ఎన్. జయజీవన్ దత్తు, కె.ఎం. ముజీబ్ అహ్మద్(కర్నూలు), ఎం. మధుసూదనరెడ్డి (కడప), ఎస్.వరదారెడ్డి, ఎం.కృష్ణ యాదవ్(చిత్తూరు), వి.ప్రతాపరెడ్డి (నెల్లూరు), సిహెచ్.నారాయణ(ప్రకాశం), బి.ప్రదీప్ రెడ్డి, ఎల్.నరేంద్ర చౌదరి(అనంతపురం), పి.సుందరం బాబు(గుంటూరు), కె.జయదేవ్ (కృష్ణ), కె. భాస్కర్ చౌదరి (తూర్పు గోదావరి), చవ్వాకుల శ్రీనివాస్ (పశ్చిమ గోదావరి), నూడగళ్ల నాయుడు, నల్లూరి సూర్యనారాయణ (విశాఖపట్నం), పి.కృష్ణయాదవ్(విజయనగరం), ఎం.మన్మధరావు (శ్రీకాకుళం) నియమితులయ్యారు. అధికారికంగా ఈ ప్రకటన ఎన్టీఆర్ చేసారు. ఎన్టీఆర్ ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో శక్తి చిత్రం, వంశీ ఫైడిపల్లి దర్శకత్వంలో బృందావనం చిత్రం చేస్తున్నారు. ఈ రెండింటి తర్వాత సింహా వంటి హిట్ చిత్రం ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది.