twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్ ఒకేసారి సైమంటేనియస్ గా రెండు ప్రొజెక్ట్స్...!

    By Sindhu
    |

    జూ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాబోతోందన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఎస్ గోపాల్ రెడ్డి సమర్పణలో కెఎల్ నారాయణ నిర్మిస్తున్నాడు. ఈ బేనర్ లో కృష్ణవంశీ డైరెక్షన్ లో 'రాఖీ" చేసిన జూ ఎన్టీఆర్ కి ఆ సినిమా తర్వాత మరో సినిమా చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చారట. అప్పటి నుంచి ఎన్టీఆర్ వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉండడంటో మళ్ళీ ఈ బేనర్ లో సినిమా చేయ్యడానికి వీలు పడలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి తమ బేనర్ లో ఎన్టీఆర్ సినిమా చెయ్యబోతున్నందకు కెఎల్ నారాయణ ఎస్ గోపాల్ రెడ్డి చాలా హ్యాపీగా వున్నారు.

    సో త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయాన్న కోరిక తీరబోతుంది. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ బోయపాటి శ్రీనుతో దమ్ము చిత్రం చేస్తున్న విషయం విధితమే. ఆ తర్వాత శ్రీనువైట్ల, దర్శకత్వంలో తెరకెక్కే మాఫియా చిత్రం మొదలవుతుంది. ఈ సమయంలోనే ఎన్టీఆర్ ప్యారలల్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ సినిమాని చెయ్యబోతున్నాడని తెలుస్తుంది. త్రివిక్రమ్ ప్రస్తుతం బన్నీ హీరోగా హనీ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాత త్రిక్రమ్ ఈ ప్రాజెక్ట్ తో బిజీ అవనున్నాడట.

    English summary
    Jr Ntr is signing up and doing films in full swing these days. Now the latest news is that Hero signed up yet another two films with two Top Directors in Tollywood. First will be with Director Srinu Vytla which will be produced by Ganesh Babu under ‘Parameshwara Arts’ banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X