For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- News వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్దికి సతీమణి షాక్ - రెబల్ గా బరిలోకి..!!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
జూ ఎన్టీఆర్ ని పరామర్శించిన సినీ ప్రముఖులు
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
జూనియర్ ఎన్టీఆర్ అమ్మమ్మ ఇందిరాభాస్కరరావు బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆమె వయస్సు 84 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిర వారం రోజులుగా హైదరాబాద్ మెడిసిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 50 ఏళ్ల క్రితం కర్ణాటక నుంచి హైదరాబాద్ కు వచ్చి స్థిరపడిన ఇందిర దంపతులకు తొమ్మిదిమంది సంతానం కాగా, వారిలో జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని మూడో కుమార్తె. దివంగత నటుడు రాజా ఇందిర చివరి కూతురు భర్త. ఇందిర భౌతికకాయాన్ని జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, సోదరుడు కల్యాణ్రామ్ సందర్శించారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు కేఎస్ రామారావు, కేఎల్ నారాయణ, డి. సురేశ్బాబు, మెహర్ రమేశ్, సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, గణేశ్, వంశీ పైడిపల్లి, రాజీవ్ కనకాల, తదితరులు ఆమెకు నివాళులు అర్పించి..జూనియర్ ఎన్టీఆర్ ను పరామర్శించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: జూ ఎన్టీఆర్ ఇందిరా భాస్కరరావు మెడిసిటీ శాలిని హరికృష్ణ కళ్యాణ రామ్ shalini indira jr ntr bhaskar rao harikrishna kalyan ram
Story first published: Thursday, September 23, 2010, 15:29 [IST]
Other articles published on Sep 23, 2010