For Daily Alerts
Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
500 కోట్లతో దాసోహం అవబోతున్న జూనియర్ ఎన్టీఆర్!?
News
oi-Saraswathi N
By Sindhu
|
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వివాహం రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త, స్టూడియో ఎన్ అధినేత నార్నీ శ్రీనివాస్ కూతురు లక్ష్మి ప్రణతితో నిశ్చయమైన విషయం తెలిసందే. ఎన్టీఆర్ కి కట్నం కింద 500 కోట్ల రూపాయలు ముట్టజెబుతున్నారట. ఇంత డబ్బుకి ఎవరు మాత్రం ఆకర్షితులవ్వకుండా ఉండరు. ఎన్టీఆర్ ఈ డబ్బుతో పాటు ఈ వివాహానికి అంగీకరించడానికి మరో కారణం నార్నే శ్రీనివాస్ కి టీవీ చానల్ ఉండటమేనట. చిరంజీవికి మాటివి ఉన్నట్టుగా ఇక నుండి ఎన్టీఆర్ కి స్టూడియో ఎన్ ఉంటుందన్న మాట.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: జూ ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి చంద్రబాబు నాయుడు నార్నే శ్రీనివాస్ రావు jr ntr lakshmi pranathi chandrababu naidu narne srinivas rao
Story first published: Saturday, February 20, 2010, 9:20 [IST]
Other articles published on Feb 20, 2010