జూ ఎన్టీఆర్ ట్విట్టర్ లో ‘బృందావనం’ ఫంక్షన్ ఛీఫ్ గెస్ట్ ఎవరంటే...!?

By Sindhu

ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్, సమంత కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మించిన 'బృందావనం" ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 12వ తారీఖున హైదరాబాద్ లోని శిల్సకళా వేదికలో జరగనుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ స్విస్ లో జరుగుతోంది. ఈ నెల 12 ఉదయం హైదరాబాద్ చేరుకుంటానని, ఆ సాయంత్రం 'బృందావనం" ఆడియో వేడుకలో పాల్గొంటానని జూ ఎన్టీఆర్ చెప్పాడు. ఈ ఆడియో వేడుకలో బాలకృష్ణ, మా నాన్న హరికృష్ణ కూడా పాల్గొంటారని జూ ఎన్టీఆర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X