For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
జూ ఎన్టీఆర్ కల్యాణ వేదికకు సర్వాంగ సుందరంగా తుదిమెరుగులు...!
News
oi-Saraswathi
By Sindhu
|
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెళ్లి పనులు మరింత ఊపందుకున్నాయి. ఈనెల 5వ తెదే రాత్రి 2.41 నిమిషాలకు యన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహం అంగరంగ వైభవంగా జరపడానికి హైదరాబాదు, మాదాపూర్ లోని హైటెక్స్ లో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెళ్లి మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ కళ్యాణ వేదిక పనులును సి.సి.కెమారాస్ ద్వారా ఎన్టీఆర్ తన ఇంటి నుంచే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పర్యవేక్షణలో ఈ మండపాన్ని రూపొందిస్తున్నారు. దీనికోసం దాదాపు 300 మంది వర్కర్లు రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు. వేదిక ఒకటి రెండు రోజుల్లో రెడీ అయిపోతుందని చెబుతున్నారు. ఈ కళ్యాణ వేదికకు సంబంధించిన వివరాలను కవర్ చేయడానికి టీవీ చానళ్ళు పోటీపడుతున్నాయి. అయితే, నిర్వాహకులు అందుకు అనుమతించడం లేదు..
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: jr ntr lakshmi pranathi anand sai harikrishna జూ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి ఆనంద్ సాయి హరికృష్ణ
English summary
A huge kalyana mandapam has been erected at the Hitex in Hyderabad for the grand wedding of NTR with Lakshmi Pranathi.
Art director Anand Sai has designed the set. It is reportedly 160 feet high. The wedding of NTR will be one of the grandest ever seen in Hyderabad.
Story first published: Tuesday, May 29, 2012, 11:44 [IST]
Other articles published on May 29, 2012