Don't Miss!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జూ ఎన్టీఆరా మజాకా 5కోట్లతో సెట్ అదుర్స్..
జూ ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మిస్తున్న చిత్రం శక్తి. ఈ చిత్రాన్ని ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నామని ఇటీవలే నిర్మాత అశ్వనీదత్ తెలిపాడు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా కోసం 5కోట్లు ఖర్చు పెట్టి ఓ సెట్ వేసారట. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి ఆధ్వర్యంలో ఈ సెట్ వేయడం జరిగింది. సెట్ చాలా అధ్బుతంగా ఉందని తెలుస్తుంది. ఇందులో ఓ పాట చిత్రీకరణ జరగనుందని సమాచారమ్. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇలియానా జత కట్టింది.
కాగా ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'రచ్చ" సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి వక్కంతం వంశీ స్క్రిప్ట్ అందిస్తున్నాడు. గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'కిక్" చిత్రానికి కూడా వక్కంతం వంశీయే స్ర్కిప్ట్ ఇచ్చాడు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీలది క్రేజీ కాంబినేషన్ గా చిత్ర పరిశ్రమ భావిస్తోంది.