కాజల్ కొత్త చిత్రం 'ఓం శాంతి' విశేషాలు

By Srikanya

కాజల్, నవదీప్, నిఖిల్, బిందు మాధవి, అదితి శర్మ కాంబినేషన్లో త్రి ఏంజిల్స్ పతాకంపై ఓ శాంతి అనే చిత్రం అనే చిత్రం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఎపిసోడిక్ నేరేషన్ లో ఆరు కథలు కలిసి ఓ క్లైమాక్స్ లో ఇంటర్ లింక్ ఉండేలా ఈ కథనం రూపొందుతోంది. ఈ చిత్రం ఆడియోను నవంబర్ ఇరవై ఏడున రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రకాష్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నాడు. హాలీవుడ్ లో వచ్చిన క్రాష్ (ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్)తరహాలో ఉంటుందంటున్నారు. ఇక మొదటి చిత్రం బాణం తోనే అభిరుచి ఉన్న నిర్మాతలుగా పేరుతెచ్చుకున్న శేషు ప్రియాంక చలసాని(అశ్వనీదత్ కుమార్తెలు) ఈ చిత్రం నిర్మాతలు కావటంతో మంచి క్రేజ్ వస్తోంది. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ నవంబర్ 18 న జరగనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X