For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కుజసంచారంతో హనుమాన్ జయంతి నుండి ఈ రాశులవారికి సిరిసంపదలు
- Sports RR vs MI: అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
ఆ సినిమాని రీమేక్ చేస్తారా?
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
సంగీత ప్రధానంగా స్వాతి, కమల్ కామరాజు కాంబినేషన్లో వచ్చిన కలవరమాయే మదిలో చిత్రం భాక్సాఫీస్ వద్ద పరాజయం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా చిత్రం తమిళ్, హిందీలోకి రీమేక్ కానుందని సమాచారం. ఈ మేరకు భరణి మినరల్స్ వారు రైట్స్ కొన్నట్లు ప్రకటన వచ్చింది. దాంతో ఫిల్మ్ సర్కిల్స్ లో అంతా ఆశ్చర్య పోతున్నారు. ఓ వారం కూడా ఆడకుండా ఓ మాదిరి కలెక్షన్స్ కూడా పొందని ఆ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకోవటమేమిటని అంటున్నారు. ఇక ఆ రీమేక్ లోనూ స్వాతినే పెడతారా అన్నది తెలియరావటం లేదు. అయితే స్వాతి కి తమిళంలో ఉన్న క్రేజ్ ని బట్టి డబ్బింగ్ చేస్తారని అప్పట్లో అంతా అనుకున్నారు. ప్రస్తుతం స్వాతి..విక్రమ్ సరసన నటిస్తోంది. మహేష్, పవన్ లతో చిత్రాలు నిర్మిస్తున్న శింగనమల రమేష్ ఈ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: కలర్స్ స్వాతి కలవరమాయే మదిలో సతీష్ హోప్ విక్రమ్ సెల్వరాఘవన్ కమల్ కామరాజు kalavaramaye madilo sathish kamal kaamaraju musical vikram
Story first published: Wednesday, May 19, 2010, 12:29 [IST]
Other articles published on May 19, 2010