Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
తక్కువ సమయంలో సినిమా పూర్తి.. దర్శకుడి డేరింగ్ నిర్ణయం!
నందమూరి కళ్యాణ్ రామ్, మిల్కీ బ్యూటి తమన్నా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'నా నువ్వే'. తమిళ దర్శకుడు జయేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మిస్తున్నారు. ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు శరత్ వాసుదేవన్ ఈ సినిమాకు సంగీతం అందించడం జరిగింది.
హీరో కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ఈ 'నా నువ్వే' ఆల్బుమ్ స్పెషల్ గా నిలిచిపోతాయనడంలో సందేహమే లేదు. సంగీత దర్శకుడు శరత్ వాసుదేవన్ ఈ సినిమా కోసం చక్కటి మెలోడిస్ ను ఇవ్వడం జరిగింది. ప్రియులను మెప్పించే ఈ పాటలు సినిమాను మంచి మ్యూజికల్ హిట్ గా నిలబెట్టేలా ఉన్నాయి. సినిమా విజయానికి ఈ పాటలు దోహదపడే అవకాశం ఉంది. ఈ సినిమా నిడివి గంట యాభై ఎనిమిది నిమిషాలు మాత్రమె ఉంది. తక్కువ రన్ టైం లో సినిమా కంప్లీట్ చేసారు దర్శకుడు.
ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా రేడియో జాకీగా కనిపించబోతోంది. ప్రముఖ కెమెరామెన్ పి.సి.శ్రీ రామ్ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ పనిచేయడం జరిగింది. ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ కొత్తగా కనిపించబోతున్నాడు. ప్యూర్లవ్ స్టోరి గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో కళ్యాణ్ రామ్మంచి విజయం సాధించాలని కోరుకుందాం.