Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
తక్కువ సమయంలో సినిమా పూర్తి.. దర్శకుడి డేరింగ్ నిర్ణయం!
నందమూరి కళ్యాణ్ రామ్, మిల్కీ బ్యూటి తమన్నా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'నా నువ్వే'. తమిళ దర్శకుడు జయేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మిస్తున్నారు. ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు శరత్ వాసుదేవన్ ఈ సినిమాకు సంగీతం అందించడం జరిగింది.
హీరో కళ్యాణ్ రామ్ కెరీర్లోనే ఈ 'నా నువ్వే' ఆల్బుమ్ స్పెషల్ గా నిలిచిపోతాయనడంలో సందేహమే లేదు. సంగీత దర్శకుడు శరత్ వాసుదేవన్ ఈ సినిమా కోసం చక్కటి మెలోడిస్ ను ఇవ్వడం జరిగింది. ప్రియులను మెప్పించే ఈ పాటలు సినిమాను మంచి మ్యూజికల్ హిట్ గా నిలబెట్టేలా ఉన్నాయి. సినిమా విజయానికి ఈ పాటలు దోహదపడే అవకాశం ఉంది. ఈ సినిమా నిడివి గంట యాభై ఎనిమిది నిమిషాలు మాత్రమె ఉంది. తక్కువ రన్ టైం లో సినిమా కంప్లీట్ చేసారు దర్శకుడు.
ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా రేడియో జాకీగా కనిపించబోతోంది. ప్రముఖ కెమెరామెన్ పి.సి.శ్రీ రామ్ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ పనిచేయడం జరిగింది. ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ కొత్తగా కనిపించబోతున్నాడు. ప్యూర్లవ్ స్టోరి గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో కళ్యాణ్ రామ్మంచి విజయం సాధించాలని కోరుకుందాం.