ఆ కారణంగా కుమార్తె చనిపోయి ఉండేది.. ఇంతకీ శృతీనా? అక్షరనా?
తమిళనాడు ప్రభుత్వంపై విలక్షణ నటుడు కమల్ హాసన్ విమర్శనాస్త్రాలు సంధించాడు. తమిళనాడులో ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న డెంగీ జ్వరాలను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.
తమిళనాడు ప్రభుత్వంపై విలక్షణ నటుడు కమల్ హాసన్ విమర్శనాస్త్రాలు సంధించాడు. గత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. తమిళనాడులో ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న డెంగీ జ్వరాలను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. ఒకవేళ చాతకాకపోతే అధికారం నుంచి తప్పుకోవాలని సూచించాడు.
గతంలో నా కూతురు డెంగీ వ్యాధికి గురైంది. ఆ సమయంలో ఆమె చనిపోయి ఉండేది అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.

అంతకుముందు అవినీతి ఆరోపణలను ఖండించిన ఏఐఏడీఎంకే నేతలు కమల్కి రాజకీయాల్లోకి వచ్చే దమ్ముందా అని సవాల్ విసిరిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











