For Daily Alerts
Don't Miss!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
ఆ కారణంగా కుమార్తె చనిపోయి ఉండేది.. ఇంతకీ శృతీనా? అక్షరనా?
News
oi-Rajababu
తమిళనాడు ప్రభుత్వంపై విలక్షణ నటుడు కమల్ హాసన్ విమర్శనాస్త్రాలు సంధించాడు. తమిళనాడులో ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న డెంగీ జ్వరాలను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.
By Rajababu
|
తమిళనాడు ప్రభుత్వంపై విలక్షణ నటుడు కమల్ హాసన్ విమర్శనాస్త్రాలు సంధించాడు. గత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. తమిళనాడులో ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న డెంగీ జ్వరాలను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. ఒకవేళ చాతకాకపోతే అధికారం నుంచి తప్పుకోవాలని సూచించాడు.
గతంలో నా కూతురు డెంగీ వ్యాధికి గురైంది. ఆ సమయంలో ఆమె చనిపోయి ఉండేది అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.
అంతకుముందు అవినీతి ఆరోపణలను ఖండించిన ఏఐఏడీఎంకే నేతలు కమల్కి రాజకీయాల్లోకి వచ్చే దమ్ముందా అని సవాల్ విసిరిన విషయం తెలిసిందే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Actor Kamal Haasan criticises Tamil Nadu Govenment. He warned to take action against Dengue fever problem. He said long back my daughter faced death threat due dengue.
Story first published: Friday, July 21, 2017, 19:37 [IST]
Other articles published on Jul 21, 2017