Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వెంకటేష్ సరసన కమిలినీ ముఖర్జీ
వెంకటేష్ తాజా చిత్రం ఆప్త రక్షక రీమేక్ లో కమిలినీ ముఖర్జీ ఎంపికయినట్లు సమాచారం. పి.వాసు దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో అనూష్క మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది. అనూష్క రేటు ఎక్కువ చెప్పిందని అనూష్క శర్మను ట్రై చేస్తే ఆమె డేట్స్ ఖాళీలేవని తెలిసింది. దాంతో తిరిగి అనూష్కనే అవకాశం వరించింది. ఇక శ్రధ్దాదాస్, రిచా గంపోపాద్యాయ, పూనం కౌర్ లు కూడ వెంకటేష్ ప్రక్కన చేయనున్నారు. మరో హీరోయిన్ ని కూడా ఎంపిక చేయాలని చూస్తున్నారు. ప్రియమణి ఆ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇక బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నెల నుంచి ప్రారంభం కానుంది. ఇక ఆనంద్ తో తెలుగు తెరకు పరిచయమైన కమిలినీ ముఖర్జీ ఆ తర్వాత గోదావరి, హ్యాపీడేస్ లలో చేసింది. అలాగే హాస్య చిత్రం బ్రహ్మానందం డ్రామా కంపెనీలో కూడా కీలకమైన పాత్ర చేసింది. అలాగే గమ్యంలో ఆమె చేసిన పాత్ర ఆమెకు పేరు తేవటమే కాకుండా ఇతర భాషల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే వెంకటేష్ తో చేయటం మాత్రం ఇదే తొలిసారి.