For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
జూ ఎన్టీఆర్తో పాటు కరీనా కపూర్
News
oi-Santhosh
By Bojja Kumar
|
మలబ్బార్ గ్రూఫు చైర్మన్ అహ్మద్ మాట్లాడుతూ...'బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తమ సంస్థ ఉత్పత్తులకు ప్రచారం చేయనుంది. నార్త్ ఇండియా మార్కెట్కు తమ సంస్థ తరుపున బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. ఆమె స్టార్ ఇమేజ్ తమ ఉత్పత్తుల అమ్మకానికి తోడ్పతుందనే నమ్మకం ఉంది' అని వెల్లడించారు.
కరీనా కపూర్ మాట్లాడుతూ...మలబ్బార్ గోల్డ్ డిజైన్స్ మగువల అందాలకు మరింత శోభ తెచ్చి పెడతాయని, ఎంతో నమ్మకమైన సంస్థ అని, నార్త్ ఇండియాలో ఈ సంస్థ త్వరలో మరిన్ని షోరూమ్స్ ఏర్పాటు చేయబోతున్నారని, ఎన్నో వేల రకాల డిజైన్స్ ఇందులో లభ్యమవుతాయని తెలిపారు.
గతంలో మలబ్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కంపెనీకి ఐశ్వర్యరాయ్ ప్రచారం చేసారు. అయితే ఇప్పుడు ఐశ్వర్యరాయ్ సినిమాలకు దూరం కావడంతో ఆమె స్థానంలో కరీనాకపూర్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
After Aishwarya Rai Bachchan, actress Kareena Kapoor has become the brand ambassador of a jewellery retail chain. As per the reports, Bebo has been signed up as the ambassador of jewellery retail chain Malabar Gold & Diamonds.
Story first published: Wednesday, April 3, 2013, 12:09 [IST]
Other articles published on Apr 3, 2013