Don't Miss!
- News Telangana Loksabha Polls 2024:కేసీఆర్ కుటుంబాన్ని ఆ భయం వెంటాడుతోందా....!!
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అమ్మో..ఆ హీరోయిన్ రెమ్యునేషన్ పదికోట్లు!?
హీలోలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో పారితోషికాన్ని అందుకోబోతూ వార్తల్లో కెక్కింది హిందీ నటి కరీనా కపూర్. ఇన్నాళ్ళూ ఐశ్వర్య రాయ్ రూ.6 కోట్లు పారితోషికం తీసుకొంటుందంటేనే అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆమెను దాటి మొదటిస్థానానికి కరీనా ఎగబాకింది. ఏకంగా ఒక సినిమాలో నటించేందుకు రూ.10 కోట్లు తీసుకోవడం హిందీ చిత్రసీమలో అరుదైన రికార్డు అనే చెప్పుతున్నారు. 'జబ్ వుయ్ మెట్'కి ముందు లక్షల్లో పారితోషికం తీసుకొనే కరీనా కపూర్ ఆ చిత్ర విజయంతో పారితోషికాన్ని రూ. 2.5 కోట్లకు పెంచింది. 'కంబఖ్త్ ఇష్క్'కి ఆ తరవాత వచ్చిన 'గోల్మాల్-2' చిత్రాలకు రూ.3 కోట్ల వరకూ తీసుకొంది. తాజాగా 'గోల్మాల్-2'కి సీక్వెల్గా 'గోల్మాల్-3' రూపొందుతోంది. ఈ సినిమాలో నాయికగా నటించేందుకే ఆమెకు రూ.10 కోట్లు చెల్లించనున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించనున్నారు. గోల్ మాల్ హిట్టవటం కరీనాకు కలిసి వచ్చిందనే చెప్పాలి.