Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అమ్మో..ఆ హీరోయిన్ రెమ్యునేషన్ పదికోట్లు!?
హీలోలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో పారితోషికాన్ని అందుకోబోతూ వార్తల్లో కెక్కింది హిందీ నటి కరీనా కపూర్. ఇన్నాళ్ళూ ఐశ్వర్య రాయ్ రూ.6 కోట్లు పారితోషికం తీసుకొంటుందంటేనే అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆమెను దాటి మొదటిస్థానానికి కరీనా ఎగబాకింది. ఏకంగా ఒక సినిమాలో నటించేందుకు రూ.10 కోట్లు తీసుకోవడం హిందీ చిత్రసీమలో అరుదైన రికార్డు అనే చెప్పుతున్నారు. 'జబ్ వుయ్ మెట్'కి ముందు లక్షల్లో పారితోషికం తీసుకొనే కరీనా కపూర్ ఆ చిత్ర విజయంతో పారితోషికాన్ని రూ. 2.5 కోట్లకు పెంచింది. 'కంబఖ్త్ ఇష్క్'కి ఆ తరవాత వచ్చిన 'గోల్మాల్-2' చిత్రాలకు రూ.3 కోట్ల వరకూ తీసుకొంది. తాజాగా 'గోల్మాల్-2'కి సీక్వెల్గా 'గోల్మాల్-3' రూపొందుతోంది. ఈ సినిమాలో నాయికగా నటించేందుకే ఆమెకు రూ.10 కోట్లు చెల్లించనున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించనున్నారు. గోల్ మాల్ హిట్టవటం కరీనాకు కలిసి వచ్చిందనే చెప్పాలి.