For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
లేడీ డైరెక్టర్ దర్శకత్వంలో కరణం మల్లీశ్వరి బయోపిక్.. బాలీవుడ్ హీరోయిన్!
News
oi-Dornadula Tirumala
|
వెండితెరపై వరుసగా బయోపిక్ లు వస్తున్నాయి. ప్రముఖుల జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు చేయడానికి దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఒలంపిక్స్ లో ఇండియా తరుపున మెడల్ సాధించిన తొలి మహిళ కరణం మల్లీశ్వరి. ఆమె తెలుగు మహిళ కావడం తెలుగువారందరికీ గర్వకారణం.
మల్లీశ్వరి బయోపిక్ అంశం మరో మారు తెరపైకి వచ్చింది. రాజుగాడు చిత్రంతో మహిళా దర్శకురాలు సంజన రెడ్డి గుర్తింపు పొందారు. ఆమె మల్లీశ్వరి బయోపిక్ కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
వైట్ లిఫ్టింగ్ లో మెడల్ సాధించిన ఏకైక భారత మహిళ కరణం మల్లీశ్వరి. ఆమె జీవిత చరిత్రపై సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని సంజన రెడ్డి భావిస్తున్నారు. కరణం మల్లీశ్వరి పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ని ఎంపిక చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావలసి ఉంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Karnam Malleswari biopic on cards. Sanjana Reddy will going to direct this movie
Story first published: Friday, July 20, 2018, 15:05 [IST]
Other articles published on Jul 20, 2018