For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News మోదీ వలనే బంగారు రేటు పెరిగింది, ఐటీ అధికారులకు కళ్లు ఉన్నాయా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లేడీ డైరెక్టర్ దర్శకత్వంలో కరణం మల్లీశ్వరి బయోపిక్.. బాలీవుడ్ హీరోయిన్!
News
oi-Dornadula Tirumala
|
వెండితెరపై వరుసగా బయోపిక్ లు వస్తున్నాయి. ప్రముఖుల జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు చేయడానికి దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఒలంపిక్స్ లో ఇండియా తరుపున మెడల్ సాధించిన తొలి మహిళ కరణం మల్లీశ్వరి. ఆమె తెలుగు మహిళ కావడం తెలుగువారందరికీ గర్వకారణం.
మల్లీశ్వరి బయోపిక్ అంశం మరో మారు తెరపైకి వచ్చింది. రాజుగాడు చిత్రంతో మహిళా దర్శకురాలు సంజన రెడ్డి గుర్తింపు పొందారు. ఆమె మల్లీశ్వరి బయోపిక్ కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
వైట్ లిఫ్టింగ్ లో మెడల్ సాధించిన ఏకైక భారత మహిళ కరణం మల్లీశ్వరి. ఆమె జీవిత చరిత్రపై సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని సంజన రెడ్డి భావిస్తున్నారు. కరణం మల్లీశ్వరి పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ని ఎంపిక చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావలసి ఉంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Karnam Malleswari biopic on cards. Sanjana Reddy will going to direct this movie
Story first published: Friday, July 20, 2018, 15:05 [IST]
Other articles published on Jul 20, 2018