Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
భాగ్యనగరంలో సందడి చేసిన కత్రినా
బాలీవుడ్
సెక్సీ
హీరోయిన్
కత్రినా
కైఫ్
ఈ
రోజు
హైదరాబాద్లో
సందడి
చేసింది.
బషీర్బాగ్లో
గీతాంజలి
జ్యువెల్లర్స్
ఓపెనింగులో
పాల్గొనేందుకు
కత్రినా
ముంబై
నుంచి
నిన్న
రాత్రి
హైదరాబాద్
చేరుకున్నారు.
గీతాంజలి
లైఫ్
స్టైల్
నక్షత్రా
బ్రాండ్
షోరూంలకు
ఆమె
బ్రాండ్
అంబాసిడర్గా
పని
చేస్తోంది.
తాజాగా హైదరాబాద్ బషీర్బాగ్లో కొత్త షోరూం ఏర్పాటు చేయడంతో దాన్ని ఓపెన్ చేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా కత్రినా మాట్లాడుతూ హైదరాబాద్ నగరం ఎంతో అందమైనది, నన్ను అభిమానిస్తున్న ప్రేక్షకులు ఇక్కడ ఎంతో మంది ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చింది.
కాగా కత్రినాను చూసేందుకు జనం ఎగబడ్డారు. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్లో పాలరాతి శిల్పంలా సెక్సీ లుక్తో మెరిసి పోయింది కత్రినా. కాగా కత్రినా రాక సందర్భంగా ఆమె చుట్టూ గట్టి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆమె తిరిగి ముంబై బయల్దేరి వెళ్లి పోయారు.
ప్రస్తుతం కత్రినా సల్మాన్ ఖాన్తో కలిసి 'ఏక్ థా టైగర్' చిత్రంలో నటిస్తోంది. గతంలో షీలాకీ జవానీ, చికిలీ చమేలీ ఐటం నంబర్లతో ప్రేక్షకులను ఫిదా చేసిన కైట్స్ తాజాగా 'మాషా అల్లాహ్' అనే సాంగు దుమ్ము రేపుతోంది. 'ఏక్ థా టైగర్' చిత్రం ఆగస్టు 15వ తేదీన విడుదలకు సిద్ధమౌతోంది.