Don't Miss!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
గూగుల్ సెర్చింగ్ లో ఆమె తర్వాతే అన్నాహజారే
ఈ సంవత్సరం ఎక్కువగా గూగుల్ లో సెర్చింగ్ చేసిన భారతీయులలో కత్రినాకైఫ్ మొదటి ప్లేసులో ఉన్నారు. ఆ తర్వాత ప్లేస్ లో అన్నా హజారే వచ్చారు. ఈ 2011 సంవత్సరంలో గూగుల్ సెర్చింగ్ ద్వారా ఏయే వ్యక్తుల గురించి,ఏయే అంశాలు గురించి నెటిజన్లు ఎక్కువ వెతికారు అన్న లెక్కల జాబితాను గూగుల్ విడుదల చేసింది. అందులో కరీనా కపూర్ ని దాటి కత్రినా మొదటి ప్లేస్ కి వచ్చింది. అలాగే అన్నాహజారే సైతం మిగతా వారికి పోటికి నిలిచి సెకెండ్ ప్లేస్ లో నిలిచారు. అలాగే అతి వేగంగా వార్తల్లో పైకెదిగిన వ్యక్తిగా సైతం అన్నా హజారేనే నిలిచి రికార్డు క్రియేట్ చేసారు.
ఇక మూడవ ప్లేస్ లో మోడల్ పూనమ్ పాండే ఉంది. ఇక వార్తాంశాల విషయానికి వస్తే లోక్ పాల్ బిల్లు ఐదో స్దానంలో ఉంది. ఇక గతంలో ఐశ్వర్యారాయ్,కరీనా కపూర్ ఎక్కువగా గూగుల్ సెర్చింగ్ లో ఎక్కువ మార్కులు సాధించేవారు. ఈ సారి వారికి ఆ ప్లేస్ దక్కలేదు. మొత్తం కత్రినాకైఫ్ కొట్టుకుపోయింది. ఇక ఈ గూగుల్ ఎక్కువ శాతం సెర్చింగ్ మెట్రో నగరాల్లో కాకుండా నాన్ మెట్లోల్లో దాదాపు సెవెంటీ పర్శంట్ జరిగినట్లు పేర్కొంది. ఇంటర్నెట్ సేవలు పల్లెటూళ్లకు కూడా విస్తరించటంతో ఇది సాధ్యమైందని గూగుల్ తెలియచేసింది.