Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నయీం ఎన్కౌంటర్లో ఖతం అయ్యేంతవరకూ...
నయీమ్ చిన్నప్పటినుంచి ఎన్కౌంటర్లో మరణించిన వరకూ జరిగిన అన్ని సంఘటనల్ని తెరపై చూపిస్తున్నామని కట్టా రాంబాబు తెలిపారు.
గ్యాంగ్స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'ఖయ్యుం భాయ్' దాదాపు పూర్తికావొచ్చింది. వచ్చెనెల 5వ తేదీకి షూటింగ్ పూర్తిచేసి గుమ్మడికాయ కొట్టడానికి రెడీ అవుతున్నారు. నయీమ్ పాత్రలో కట్టా రాంబాబు నటిస్తున్న ఈ చిత్రంలో పోలీసు అధికారి పాత్రను తారకరత్న పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మ్యూజిక్ నందిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడిగా భరత్ వ్యవహరిస్తున్నారు.
ఇటీవల కట్టా రాంబాబు మీడియాతో మాట్లాడుతూ 'భరత్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆయనతో 25 ఏళ్ల స్నేహ బంధం నాది అని తెలిపారు. అలాగే నందమూరి ఫ్యామిలీతోనూ చక్కని అనుబంధం ఉందని తెలిపారు. నయీమ్ చిన్నప్పటినుంచి ఎన్కౌంటర్లో మరణించిన వరకూ జరిగిన అన్ని సంఘటనల్ని తెరపై చూపిస్తున్నామన్నారు. గోపి మోహన్ - కోన వెంకట్ పర్యవేక్షణలో భవానీ ప్రసాద్ మాటలు అందించారు.