For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
అమలాపాల్ని ఇరుకున పెట్టబోతున్న కేరళ ప్రభుత్వం.. ఫేక్ అడ్రెస్తో 20 లక్షలు టోపీ!
News
oi-Dornadula Tirumala
|
కోటి రూపాయల కారు కారు కొనుగోలు చేసి పన్ను ఎగొట్టిన వ్యవహారంలో హీరోయిన్ అమలాపాల్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. కేరళలో కారు కొన్న అమలాపాల్ పపుదుచ్చేరిలో ఫేక్ అడ్రెస్ పత్రాలు చూపించి దాదాపు 20 లక్షల టాక్స్ ఎగవేసింది. ఈ వ్యవహారంలో కేరళ ప్రభుతం అమలాపాల్ పై గుర్రుగా ఉంది.
ఆమెపై ఛార్జ్ షీట్ దాలుచేసే ఆలోచనలో కేరళ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టులో అమలాపాల్ పై చార్జ్ షీట్ దాఖలు చేయాలనీ కేరళ ప్రభుత్వం పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇలాంటి కేసులోనే సీనియర్ నటుడు సురేష్ గోపి కూడా ఇరుక్కుని ఉన్నారు.
పక్కాగా ఆధారాలు ఉండడంతో కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా అమలాపాల్ కేసు కొనసాగుతోంది. తాజగా ఛార్జ్ షీట్ దాఖలు చేసే నిర్ణయంతో ఈ కేసులో మరో ముందడుగు పడినట్లు చెప్పుకుంటున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Kerala Govt will going to file charge sheet on Amalapaul. Amalapaul tax evasion case became hot topic
Story first published: Monday, June 18, 2018, 19:03 [IST]
Other articles published on Jun 18, 2018