Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వాస్తవ సంఘటనల ఆధారంగా ఈసినిమా తీయడం జరిగింది..అందుకే
ప్రస్తుతం బాలీవుడ్ లోఏనోట విన్నా ఖేలే హామ్ జీ జాన్ సే సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం ఈసినిమాలో అభిషేక్ బచ్చన్ ఎప్పుడూ చేయనటువంటి ఓవైవిద్య భరితమైన పాత్రను చేయనున్నారని సమాచారం. ఇక పోతే ఈసినిమాలో అభిషేక్ బచ్చన్ సరసన అందాల తార దీపికా పదుకోణె నటిస్తున్నారు. వీరిద్దరి మద్య వచ్చేటటువంటి కోన్ని సీన్లు చాలా బాగా రక్తికట్టించాయని సదరు యూనిట్ సభ్యలు చెప్తున్నారు. ఇక ఈసినిమా విషయానికి వస్తే దీనిని పీవిఆర్ పిక్చర్స్, ఆశుతోష్ గోవారికర్ ప్రోడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఈసినిమా డైరెక్టర్ ఆశుతోష్ గోవారికర్ మాట్లాడుతూ ఈసినిమాను శుక్రవారం విడుదల చేస్తున్నామని అన్నారు. ఇక కధ విషయానికి వస్తే సూర్జ్య సేన్ అనే నాయకుడి ఆధ్వర్యంలో బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసినటువంటి ఓ బెంగాలీ బృందం పోరాట గాధతో ఈసినిమాని రూపోందించడం జరిగిందని అన్నారు. 1930వ సంవత్సరంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా రూపోందించడం జరిగింది. ఇక ఈసినిమాకి మాణిని ఛటర్జీ రాసినటువంటి డు అండ్ డై అనే పుస్తకం ఆధారంగా తీశామని అన్నారు. ఈచిత్రానికి సంగీతం సోహైల్ సేన్ అందించిన విషయం తెలిసిందే.