Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
మహేష్ కూతురితో కైరా అద్వానీ.. హైదరాబాద్ చుట్టేసింది!
సూపర్ స్టార్ మహెష్ భరత్ అనే నేను చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి చిత్రంతోనే కైరా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. భారత అనే నేను చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కైరా అద్వానీ మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన బోయపాటి దర్శకత్వంలో నటిస్తోంది.
షూటింగ్ కి కొద్దిగా గ్యాప్ దొరకడంతో ఈ బాలీవుడ్ బ్యూటీ హైదరాబాద్ మొత్తం చుట్టేస్తోంది. సన్నిహితులు, అభిమానులు ఇచ్చిన సలహా మేరకు హైదరాబాద్ లోని చార్మినార్ వంటి ప్రసిద్ధ ప్రాంతాలన్నీ చూసేసిందట. ఈ విషయాన్ని కైరా అద్వానీ సోషల్ మీడియాలో తెలియజేసింది.
Thankyou for all your suggestions guys.. since I had only a few hours, these are a some of the places I managed to visit on your recommendation #Charminar #Salarjungmuseum ❤️ #DayWellSpent #Hyderabad pic.twitter.com/7eluQU6SgP
— Kiara Advani (@Advani_Kiara) June 18, 2018
ఇదిలా ఉండగా భరత్ అనే నేను చిత్రంతో కైరా అద్వానీకి, మహేష్ ఫ్యామిలీకి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. తాజాగామహేష్ ఇంటికి కూడా వెళ్ళింది. మహేష్ సతీమణి నమ్రత, కుమార్తె సీతారతో కైరా సరదాగా గడిపింది. ఆ ఫోటోని కూడా కైరా అద్వానీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.