Don't Miss!
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ కూతురితో కైరా అద్వానీ.. హైదరాబాద్ చుట్టేసింది!
సూపర్ స్టార్ మహెష్ భరత్ అనే నేను చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి చిత్రంతోనే కైరా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. భారత అనే నేను చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కైరా అద్వానీ మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన బోయపాటి దర్శకత్వంలో నటిస్తోంది.
షూటింగ్ కి కొద్దిగా గ్యాప్ దొరకడంతో ఈ బాలీవుడ్ బ్యూటీ హైదరాబాద్ మొత్తం చుట్టేస్తోంది. సన్నిహితులు, అభిమానులు ఇచ్చిన సలహా మేరకు హైదరాబాద్ లోని చార్మినార్ వంటి ప్రసిద్ధ ప్రాంతాలన్నీ చూసేసిందట. ఈ విషయాన్ని కైరా అద్వానీ సోషల్ మీడియాలో తెలియజేసింది.
Thankyou for all your suggestions guys.. since I had only a few hours, these are a some of the places I managed to visit on your recommendation #Charminar #Salarjungmuseum ❤️ #DayWellSpent #Hyderabad pic.twitter.com/7eluQU6SgP
— Kiara Advani (@Advani_Kiara) June 18, 2018
ఇదిలా ఉండగా భరత్ అనే నేను చిత్రంతో కైరా అద్వానీకి, మహేష్ ఫ్యామిలీకి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. తాజాగామహేష్ ఇంటికి కూడా వెళ్ళింది. మహేష్ సతీమణి నమ్రత, కుమార్తె సీతారతో కైరా సరదాగా గడిపింది. ఆ ఫోటోని కూడా కైరా అద్వానీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.