For Daily Alerts
Don't Miss!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్గా పరుగుల చిరుత.!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సెన్సార్బోర్డు ఛైర్పర్సన్ మారారు
News
oi-Surya
By Srikanya
|
న్యూఢిల్లీ : కేంద్ర చలనచిత్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) ఛైర్పర్సన్ రేసులో ప్రముఖ బాలీవుడ్ నటి, భాజపా చండీగఢ్ ఎంపీ కిరణ్ ఖేర్ ముందు వరుసలో ఉన్నారు. 23 మంది కొత్త సభ్యులతో కిరణ్ఖేర్ ఛైర్పర్సన్గా సెన్సార్ బోర్డు కొలువుతీరుతుందని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి.
తాత్కాలికంగా రాకేష్ కుమార్ నేతృత్వంలో సెన్సార్ బోర్డు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఆగస్టు 18న ఆయన్ను సీబీఐ అరెస్టు చేయడంతో ఆ బోర్డు రద్దయింది. కిరణ్ ఖేర్ భర్త, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ను వాజ్పేయి ప్రభుత్వం 2003లో సీబీఎఫ్సీ ఛైర్పర్సన్గా నియమించింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Actress and BJP MP Kirron Kher is the Centre’s top choice to chair the censor board, which has been mired in controversy since its chief executive officer Rakesh Kumar was arrested on corruption charges, sources said.
Story first published: Monday, September 1, 2014, 9:22 [IST]
Other articles published on Sep 1, 2014