Don't Miss!
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
నాగచైతన్య జోడీ ఆ పిల్లా?
కొత్త బంగారు లోకం హిట్ టాక్ తెచ్చుకున్నప్పటినుండీ ఆ సినిమాలోని హీరోయిన్ గాశ్వేతా ప్రసాద్ నే ఈ చిత్రంలో ఫిక్స్ చేసారని వినిపిస్తున్నాయి. అందులోనూ కొత్త బంగారు లోకం నిర్మాత దిల్ రాజు సక్సెస్ మీట్ లో ఆమెపై స్పెషల్ కన్సర్న్ చూపటంతో ఈ ఊహలకు రెక్కలొచ్చినట్లయింది. అందులోనూ నాగచైతన్య చిత్రానికీ రాజు నిర్మాత కావటం మరో కారణం. అయితే ప్రెష్ అమ్మాయిని తన కుమారుడు ప్రక్కన చేయిద్దామని ఆలోచిస్తున్ననాగార్జున ఈ ప్రపోజల్ కి ఒప్పుకున్నాడా..ఒప్పుకుంటాడా... అనేది అందరినీ ఆలోచింప చేస్తోంది. ఇక దిల్ రాజు ఎంపిక బాగానే ఉంటుందనీ... లేతగా ఉండే నాగచైతన్య ఫేస్ కి ఆమె అయితేనే బాగుంటుందని ఈ టాపిక్ కి అంతా ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు.
ఇక
పూజా
కార్యక్రమాలు
మాత్రం
ఇటీవలే
అక్కినేని
కుటుంబ
సభ్యుల
సమక్షంలో
వైభవంగా
ప్రారంభమయ్యాయి.
నవంబర్
మూడో
తేదీ
నుంచి
హైదరాబాద్లో
ఈ
చిత్రం
రెగ్యులర్
షూటింగ్
ప్రారంభం
కానుంది.
ఈ
నేపథ్యంలో
యాక్షన్
సన్నివేశాలను
పండించేందుకు
నాగచైతన్య
గుర్రపు
స్వారీ,
బైక్
ఛేజింగ్లను
నేర్చుకుంటున్నారని
తెలిసింది.
అదీ
సంగతి.