For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'వేదం' రిజెల్ట్ ఎఫెక్ట్ అప్పుడే కనపడుతోంది
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
'వేదం' చిత్రంకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మా సంస్థలో ఇలాంటి విభిన్నమైన చిత్రాన్ని నిర్మించినందుకు ఎంతో గర్వంగా వుంది. త్వరలో క్రిష్తో మరో చిత్రాన్ని ప్రారంభిస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం అంటున్నారు 'వేదం' చిత్రం నిర్మాతలు ప్రసాద్, శోభు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'వేదం' చిత్రం మొన్న శుక్రవారం రిలీజై డివైడ్ టాక్ తో తెచ్చుకుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, మంచు మనోజ్, అనూష్క ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని రిలైజైన రోజు నుంచే సినీ ప్రముఖులచేత చెప్పిస్తూ ఛానెల్స్ లో విపరీతమైన ప్రచారం ప్రారంభించారు. అలాగే నిర్మాతలు కూడా తమ వంతుగా శనివారం మీడియా సమావేశం పెట్టి ప్రమోషన్ ప్రారంభించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: వేదం క్రిష్ అల్లు అర్జున్ అనుష్క మంచు మనోజ్ గమ్యం allu arjun anushka gamyam krish vedam
Story first published: Sunday, June 6, 2010, 11:14 [IST]
Other articles published on Jun 6, 2010