గవర్నర్ గా కృష్ణం రాజు

By Staff

Krishnam Raju
కేంద్ర మంత్రి గా పనిచేసిన కృష్ణంరాజు బి.జె.పి పార్టీకి చెందిన వారు. ఆయన ఇప్పుడు గవర్నర్ అయ్యారు. అయితే పొలిటికల్ కెరీర్ లో కాదు. సినిమా లైఫ్ లో. శ్రీహరి హీరోగా రెడీ అవుతున్న శ్రీశైలం చిత్రంలో ఆయన ఆ గెటప్ లో కనిపించనున్నారు. అందులో ప్రాధాన్యత ఉన్న కాశ్మీరు గవర్నర్ గా ఆయన కథ లో కీలక మలుపుకు కారణమవుతారు. టెర్రరిజం నేఫద్యంలో జరిగే ఈ కథలో శ్రీహరి ఉమెన్స్ కాలేజీకి సంభందించిన బస్సు డ్రైవర్ గానూ,కరుడు కట్టిన తీవ్రవాదిగానూ,తర్వాత ఓ మంచి ట్విస్ట్ తో కనపడతారు.

శ్రీహరి తో గతంలో సాంబయ్య,పోలీసు చిత్రాలు తీసిన కె.ఎస్.నాగేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కథంతా దేశ రక్షణ కోసం సైనికులు అవసరమున్నట్లే ,సమాజం సవ్యంగా ఉండాలంటే దేశం లోపలా అలాంటి కమిట్ మెంట్ ఉన్న వాళ్ళు అవసరం... అనే పాయింటు చుట్టూ తిరుగుతుంది. అలాగే ఈ చిత్రంలో నాగబాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.ఇక ఈ చిత్రానికి సంగీతం వి.శ్రీ సాయి అందిస్తూంటే మాటలు వెలిగొండ శ్రీనివాస్ సమకూరుస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X