For Daily Alerts
Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సెన్సేషనల్ ప్రాజెక్ట్తో కృష్ణవంశీ.. ఆర్జీవీ దారిలో క్రియేటివ్ డైరెక్టర్
News
oi-Rajababu
By Rajababu
|
వరుస పరాజయాలతో సతమతమవుతున్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మరో భారీ ప్రాజెక్ట్తో ముందుకు వస్తున్నట్టు ఓ వార్త సినీ వర్గాల్లో ప్రచారమవుతున్నది. నక్షత్రం సినిమా ఫ్లాప్ తర్వాత కృష్ణవంశీ సుమారు రూ.45 కోట్లతో హారర్ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారనే వార్త క్రేజీగా మారింది. హారర్ సినిమా జోనర్లో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.
ఈసారి తన గురువు రాంగోపాల్ వర్మ దారిని ఎంచుకొన్నట్టు అర్ధమతున్నది. రాత్, భూత్ తరహాలోనే ఓ సినిమాను పట్టాలెక్కించడానికి సిద్ధవుతున్నారనేది టాలీవుడ్ వర్గాల సమచారం. వాస్తవానికి అరుంధతి చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించాల్సిందట. ముందస్తు కమిట్మెంట్స్ మూలంగా ఆ సినిమాను వదిలేసుకోవడం జరిగిందట. ప్రస్తుతం పక్కాగా ప్లాన్ చేసిన హిట్ కొట్టాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తున్నది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
After flop of ‘Nakshatram’, director Krishna Vamsi is planning to make the costliest horror flick in the annals of Telugu cinema. Reports suggest that He is readying a script which is the first-of-its-kind to be made with a whopping budget of Rs 45 crore.
Story first published: Tuesday, April 3, 2018, 19:44 [IST]
Other articles published on Apr 3, 2018