For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అదే రూటులో కృష్ణవంశి?
News
oi-Staff
By Staff
|
ఈ సారి ముగ్గురు హీరోలతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అందులో ఒకడు నవదీప్ అయితే మరొకరు తరుణ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు మరొకరు ఓ తమిళ హీరో అని తెలుస్తోంది. ఇక బి.వి.యస్.ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని శశిరేఖా పరిణయం రిలీజ్ అయిన వెంటనే ప్రారంభించే యోచనలో ఉన్నారు. అలాగే ఈ చిత్రం కూడా కామెడీతో కూడిన ఎంటర్ టైనర్ గా ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అవి అయితేనే బాగా వర్కవుట్ అవుతాయని పెద్ద బడ్జెట్ కూడా పెట్టక్కర్లేదని కృష్ణవంశి ఆలోచన. అంతేగాక పెద్ద హీరోల సినిమాలకయితే తన ముద్ర ప్రత్యేకంగా కనపడదని,ఇండిడ్యువాలటీ దెబ్బతింటుందని అటువంటి అవకాశాలు వచ్చేలా ఉన్నా ఆసక్తి చూపటం లేదంటున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: movies telugu navadeep krishna vamsi chandamama tarun shashirekha parinayam కృష్ణవంశి నవదీప్
Story first published: Monday, December 8, 2008, 11:19 [IST]
Other articles published on Dec 8, 2008