Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కృష్ణుడు ‘వైకుంఠపాళి’ఆడే రోజు ఎప్పుడు అంటే...
కృష్ణుడు, అజయ్, రణధీర్ ప్రధాన పాత్రధారులుగా హరేరామ హరేకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ గోపీరెడ్డి దర్శకత్వంలో భువనేశ్వర్ మారం, సత్యజిత్రెడ్డి పందెం నిర్మించిన చిత్రం 'వైకుంఠపాళి". ప్రస్తుతం ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు అనిల్గోపీరెడ్డి మాట్లాడుతూ..'ముగ్గురు హీరోలతో నిర్మాణమైన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. తషు కౌశిక్ నటన ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. ఈ చిత్రం ప్రివ్యూ చూశాక మాకు చిత్రం విజయం సాధిస్తుందన్న నమ్మకం కుదిరింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 27న చిత్రాన్ని విడుదల చేస్తున్నామ"ని వివరించారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, సన, హర్షవర్ధన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జవహర్రెడ్డి, సంగీతం: అనిల్ గోపిరెడ్డి, పాటలు: రామజోగయ్యశాస్ర్తీ, అవినాష్, నిర్మాతలు: భువనేశ్వర్ మారం, సత్యజిత్రెడ్డి పందెం. కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: అనిల్ గోపిరెడ్డి.