Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళే..మంచు లక్ష్మి
వాళ్ళిద్దరే నాకు బెస్ట్ ప్రెండ్స్.ఈ మధ్యన నాకు యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ నన్ను వాళ్ళ సొంత బిడ్డలా జాగ్రత్తగా చూసుకున్నారు అంటో్ది మంచు లక్ష్మీ ప్రసన్న.ప్రెండ్ షిప్ డే సందర్భంగా ఆమె ఈ విషయాలను చెప్పుకొచ్చింది.ఇంతకీ ఎవరా ప్రెండ్స్ అంటే..రేవతి,యామిని అని చెప్పుకొచ్చింది.వాళ్ళద్దరీ ఆమెకు కాలేజ్ రోజుల నుంచి బాగా క్లోజ్ అని,ఆ స్నేహం ఇప్పటికీ కొనసాగుతోందని అంది.తనుకు ఎంత క్రేజీ బిజీ షెడ్యూల్ ఉన్నా వాళ్ళ కోసం టైమ్ కేటాయిస్తానని చెప్పుకొచ్చింది.అలాగే వాళ్లు తనకోసం వండిపెడతారని,షాపింగ్ చేస్తారని అంది.ఇక ప్రస్తుతం లక్ష్మి ప్రసన్న తన సోదరుడు మంచు మనోజ్ హీరోగా ఊ కొడతారా..ఉలిక్కి పడతారా చిత్రం నిర్మిస్తోంది.అలాగే ఆమె ప్రధాన పాత్రలో గుండెల్లో గోదావరి అనే చిత్రం ప్లాన్ చేస్తోంది.వీటితో పాటు నటిగా ఆమె రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో డిపార్టమెంట్ అనే హిందీ చిత్రంలో చేస్తోంది.