twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోపీచంద్ సినిమా లేటెస్ట్ న్యూస్, ఈసారి అభిమానులకు పండగే!

    |

    యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం 'పంతం' అనే చిత్రంలో నటిస్తున్నారు. 'ఫర్ ఎ కాజ్' అనేది సబ్ టైటిల్. కెరీర్లో 25వ చిత్రం కావడంతో గోపీచంద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. కె చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. మొదటిసారి గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.

    తాజాగా ఈ సినిమాకు సంభందించిన క్లైమాక్స్ పోర్షన్ షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇది పూర్తికాగానే మిగిలిన టాకీ పార్ట్, పాటల్ని యూకేలో చిత్రీకరించబోతున్నారు చిత్ర యూనిట్. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జులై 5న విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

    Latest news of gopichand Pantham!

    శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫి చేస్తుండగా మెలోడి కింగ్ గోపి సుందర్ స్వరాలు సమకురుస్తున్నారు. ఈ సినిమాతో గోపీచంద్ సక్సెస్ సాధిస్తాడని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. అభిమానులకు గోపీచంద్ ఈ సినిమాతో అలరించబోతున్నాడని సమాచారం.

    English summary
    The first look poster of the Gopichand starrer 'Pantham', which has the caption 'For a cause' was unveiled and god good response. Makers releasing the film on July 5th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X