Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డబ్బుల కోసమేనా? పూనమ్ కౌర్ సంచలన ట్వీట్, ఫీలైన పవన్ ఫ్యాన్స్... ఇదీ వాస్తవం!
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, కత్తి మహేష్ మధ్య కొన్ని రోజుల క్రితం చాలా పెద్ద గొడవే జరిగింది. ఈ గొడవలో పవన్ కళ్యాణ్కు సపోర్టుగా మాట్లాడిన హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా కత్తి మహేష్ మాటల దాడికి గురైంది. ఆమెపై కత్తి సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు, మహేష్ కత్తి రాజీ పడటం అందరికీ తెలిసిందే.
పూనమ్ కౌర్ ట్వీట్
తాజాగా పూనమ్ కౌర్ చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది. ఎవరిని ఉద్దేశించిన చేసిందో తెలియదు గాని, ఆ ట్వీట్ చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులకు అగ్గిమీద గుగ్గిలంలా మండి పోతున్నారు. దీంతో ఆమె మరో ట్వీట్తో క్లారిటీ ఇచ్చారు.
|
డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు.
`డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు.. మీ అస్తిత్వం ఏంటి? అవసరాల కోసం మారిపోయిన నిజాయితీ.. నీ గుణం ఏంటి?` అంటూ పూనమ్ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ తమ హీరో పవన్ను ఉద్దేశించే పూనమ్ చేసిందని కొందరు భావించి ఆమెపై ఎదురుదాడి ప్రారంభించారు.
|
వివరణ ఇచ్చుకున్న పూనమ్
తాను
చేసిన
ట్వీట్
అభిమానులు
మరో
రకంగా
అర్థం
చేసుకోవడం
పూనమ్
వివరణ
ఇచ్చుకుంది.
ఆ
ట్వీట్
ఎవరినీ
వ్యక్తిగతంగా
టార్గెట్
చేస్తూ
చేసింది
కాదని,
డబ్బు
కోసం
ఓ
కూతుర్ని
అమ్ముకున్న
తండ్రిని
ఉద్దేశించి
చేసిందని
తెలిపారు.
Recommended Video
|
ఆ అమ్మాయి స్ట్రెంత్ నన్ను ఇన్స్పైర్ చేసింది
ఆ అమ్మాయి స్ట్రెంత్ నన్ను ఎంతగానో ఇన్స్ స్పైర్ చేసింది. ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి తన కాళ్ల మీద తాను నిలబడింది అని పూనమ్ కౌర్ తెలిపారు.