twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డ‌బ్బుల కోసమేనా? పూనమ్ కౌర్ సంచలన ట్వీట్, ఫీలైన పవన్ ఫ్యాన్స్... ఇదీ వాస్తవం!

    By Bojja Kumar
    |

    ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు, క‌త్తి మ‌హేష్‌ మధ్య కొన్ని రోజుల క్రితం చాలా పెద్ద గొడవే జరిగింది. ఈ గొడవలో పవన్ కళ్యాణ్‌కు సపోర్టుగా మాట్లాడిన హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా కత్తి మహేష్ మాటల దాడికి గురైంది. ఆమెపై కత్తి సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు, మహేష్ కత్తి రాజీ పడటం అందరికీ తెలిసిందే.

    పూనమ్ కౌర్ ట్వీట్

    పూనమ్ కౌర్ ట్వీట్

    తాజాగా పూన‌మ్ కౌర్ చేసిన ఓ ట్వీట్ సంచ‌ల‌నంగా మారింది. ఎవ‌రిని ఉద్దేశించిన చేసిందో తెలియదు గాని, ఆ ట్వీట్ చూసిన ప‌వ‌న్ కళ్యాణ్ అభిమానులకు అగ్గిమీద గుగ్గిలంలా మండి పోతున్నారు. దీంతో ఆమె మరో ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు.

    డ‌బ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు.

    `డ‌బ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు.. మీ అస్తిత్వం ఏంటి? అవ‌స‌రాల కోసం మారిపోయిన నిజాయితీ.. నీ గుణం ఏంటి?` అంటూ పూన‌మ్ ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ త‌మ హీరో ప‌వన్‌ను ఉద్దేశించే పూన‌మ్ చేసింద‌ని కొందరు భావించి ఆమెపై ఎదురుదాడి ప్రారంభించారు.

    వివరణ ఇచ్చుకున్న పూనమ్


    తాను చేసిన ట్వీట్ అభిమానులు మరో రకంగా అర్థం చేసుకోవడం పూన‌మ్ వివ‌ర‌ణ ఇచ్చుకుంది. ఆ ట్వీట్ ఎవ‌రినీ వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తూ చేసింది కాద‌ని, డ‌బ్బు కోసం ఓ కూతుర్ని అమ్ముకున్న తండ్రిని ఉద్దేశించి చేసిందని తెలిపారు.

    Recommended Video

    'కత్తి'నే కాదు..ఆర్జీవి ని వదల్లేదు !

    ఆ అమ్మాయి స్ట్రెంత్ నన్ను ఇన్‌స్పైర్ చేసింది

    ఆ అమ్మాయి స్ట్రెంత్ నన్ను ఎంతగానో ఇన్స్ స్పైర్ చేసింది. ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి తన కాళ్ల మీద తాను నిలబడింది అని పూనమ్ కౌర్ తెలిపారు.

    English summary
    Poonam recently tweeted, “Dabbul kosam maripoina siddantalu..me astitvam Enti ?avasarlu kosam maripoina nijayati ni gunam Enti ??? #justathought”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X