For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Finance Stock Market: ఊపిరి పీల్చుకున్న బుల్స్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. ట్రెండిగ్లో జస్ట్డయల్..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- Sports వరల్డ్ కప్కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
కె విశ్వనాధ్ మళ్ళీ దర్శకత్వం..
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
శంకరాభరణం, సాగరసంగమం, సప్తపది, స్వాతిముత్యం వంటి ఎన్నో సంగీత ప్రధాన చిత్రాలు అందించిన ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాద్ మళ్ళీ మెగా ఫోన్ పట్టుకోనున్నారు. స్వరాభిషేకం నిర్మించిన కౌసలేంద్రరావు పట్టుదలతో మరో చిత్రాన్ని తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. స్వరాభిషేకం చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో ఆయన పూర్తి గ్యాప్ తీసుకుని నటుడుగా నచ్చిన పాత్రలు చేస్తూ వస్తున్నారు. ఇక మణిశర్మ తొలిసారిగా కె.విశ్వనాధ్ చిత్రానికి స్వరాలు సమకూర్చనున్నారు. అలాగే తారాగణం, సాంకేతిక నిపుణులు ఇంకా ఫైనలైజ్ కాలేదు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: కె విశ్వనాధ్ కమల్ హాసన్ సాగరసంగమం సప్తపది స్వాతిముత్యం స్వరాభిషేకం శంకరాభరణం కౌసలేంద్రరావు k viswanath mani sharma sagara sangamam kamal hassan swathymutyam
Story first published: Tuesday, October 13, 2009, 14:52 [IST]
Other articles published on Oct 13, 2009