Don't Miss!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
ఎన్టీఆర్ 3డి విగ్రహంతో సెల్ఫీ (ఫొటో)
హైదరాబాద్ : లెజండరీ నటుడు నందమూరి తారకరామారావు తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయారు. ఆయన్ని మరింతగా మన జ్ఞాపకాల్లో ఉంచేందుకు ఆయన కుటుంబం ఎన్టీఆర్ కోసం ఓ మ్యూజియం ను ఏర్పాటు చేస్తోంది.
ఈ విషయాన్ని తెలియచేస్తూ నారా రోహిత్...ఈ ఎన్టీఆర్ మ్యూజియంలో పెట్టబోతున్న ఎన్టీఆర్ 3డి విగ్రహంతో కలిసి సెల్ఫీ తీసుకుని తన ట్విట్టర్ ఎక్కౌంట్ లో షేర్ చేసి అభిమానులకు ఆనందం కలగచేస్తున్నారు.
My
selfie
with
3D
printed
NTR
as
Sri
Krishna
from
Maya
Bazaar.
Our
first
step
towards
building
NTR
Museum.
pic.twitter.com/YCJwK55jKQ
—
Lokesh
Nara
(@naralokesh)
January
18,
2016
ఈ విగ్రహం స్పెషల్ గా నిలిచిపోతుందని చెప్తున్నారు. దీన్ని 3డి సాప్ట్ వేర్ తో రెడీ చేసారు. మాయాబజార్ లోని ఎన్టీఆర్ ఇమేజ్ తీసుకుని కృష్ణుడుగా ఆయన్ని ఇలా త్రీడిలో మనకు అందిస్తున్నారు. ఈ విగ్రహం చూసిన వారు ఆనందంతో మురిసిపోయే రీతిలో ఉంటుందని చెప్తున్నారు.
ఇక ఈ విగ్రహం ఎప్పుడు ఇనాగరేట్ చేయబోతున్నారనే విషయాన్ని మాత్రం నారా లోకేష్ తెలియచేయలేదు. ఇప్పటికి ఈ సెల్ఫీతో సరిపెట్టుకుంటే త్వరలోనే ఈ విగ్రహానికి సంభందించిన పూర్తి వివరాలు అందచేస్తాం మరి.