For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తరుణ్ సరసన ఆమె!?
News
oi-Staff
By Staff
|
ఇక మొదట ఈ చిత్రానికి ఇ.సత్తిబాబు ను దర్సకుడుగా అనుకుని ప్రారంభించారు. కానీ తర్వాత అనుకోని మార్పులతో పౌరుడు దర్శకుడు రాజ్ ఆదిత్య ఫోకస్ లోకి వచ్చారు. అతను (మళ్ళీ మళ్ళీ చిత్రం రిలీజ్ రోజున) ఆత్మహత్య చేసుకోవటంతో ఈ ప్రాజెక్టు వియన్ ఆదిత్య చేతికి వచ్చింది. ఆట పరాజయం అనంతరం ఆదిత్య చేస్తున్న చిత్రమది. అలాగే తరుణ్ శశిరేఖా పరిణయం ఫ్లాప్ తర్వాత చేస్తున్న చిత్రం ఇదే.హీరోయిన్ గా సెలక్టు అయిన విమలారామన్ ఎవియం వారు ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఎవ్వరైనా..ఎప్పుడైనా చిత్రం చేస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: vimala raman tarun vn aditya supreme raju srinivas malaysia bollywood తరుణ్ ఆదిత్య విమలారామన్
Story first published: Monday, April 20, 2009, 11:42 [IST]
Other articles published on Apr 20, 2009