For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మౌనవ్రతంలో సంగీత దర్శకుడు కీరవాణి
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్రస్తుతం మౌనవ్రతంలో ఉన్నారు. ఆయన నిన్న(శనివారం) కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. మౌనవ్రతంలో ఉన్న ఆయన, స్వామివారికి పూజలు చేయించి, గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం తులసితీర్థం, ప్రసాదాలు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియావారికి తాను మౌనవత్రంలో ఉన్నానంటూ కాగితంపై రాసి చూపించి వెళ్లిపోయారు. ఆయన ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో రానున్న ఎస్ పి బాలసుబ్రమణ్యం అనే చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన సంగీతం అందించిన మగధీర చిత్రం మ్యూజిక్ పరంగానూ రికార్డులు సష్టించిన సంగతి తెలిసిందే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: కీరవాణి మగధీర రాజమౌళి రామచరణ్ తేజ కర్నూలు రాఘవేంద్ర స్వామి ఎస్ పి బాలసుబ్రమణ్యం మౌనవ్రతం keeravani karnool raghavendra swamy maghadheera sp balasubramanyam rajamouli ramcharan teja
Story first published: Sunday, February 14, 2010, 11:58 [IST]
Other articles published on Feb 14, 2010