For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'జైలు'కు వెళ్ళనున్న దర్శకుడు?
News
-Staff
By Staff
|
ఓ ఖైదీ పాయింట్ ఆఫ్ వ్యూ జైలు వాతావరణాన్ని ప్రదర్శిస్తానంటున్నాడు మధూర్. ఇక ఈ చిత్రం ఆలిస్టర్ పెర్రియార అనే వ్యక్తి జీవితం ఆధారంగా సాగుతుందని వార్తలు వినపడుతున్నాడు. అతను ముంబయిలో ఓ రాత్రి పేవ్ మెంట్స్ పై నిద్రపోతున్న లేబర్ పై కారు పోనిచ్చి ఎంతో మంది మరణానికి కారణమయ్యాడు. ఇక అప్పటివరకూ ఒక రకమైన జీవితాన్ని గడిపిన అతను హఠాత్తుగా అతను జైలు పాలవటాన్ని జీర్ణించుకోలేకపోతాడు.
ఫెర్సపెక్ట్
పిక్చర్స్
కంపెనీ
వారు
ఈ
చిత్రాన్ని
నిర్మిస్తున్నారు.
వారే
ఈ
విషయాన్ని
మీడియా
వద్ద
నిర్దారించారు.
అయితే
మధూర్
ఈ
విషయం
పై
కామెంట్
చేయటానికి
ఇష్టపడటం
లేదు.
ఓ
పదిహేను
రోజుల్లో
ప్రెస్
మీట్
పెట్టి
వెళ్ళడిస్తానంటున్నాడు.ఇక
గతంలో
మధూర్
పేజ్
త్రి,కార్పోరేట్,చాందినీ
బార్,ట్రాఫిక్
సిగ్నల్
వంటి
చిత్రాలను
రూపొందించి
అంతులేని
పేరు
సంపాదించాడు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Wednesday, November 5, 2008, 15:59 [IST]
Other articles published on Nov 5, 2008