Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మన సినిమా అంటే నవ్వుకుంటారు..!
నిర్మాత,దర్శకుడు.మధుర శ్రీధర్ మాట్లాడుతూ తమిళ్ వాళ్ళు,హింది వాళ్ళు మన సినిమా అంటే నవ్వుకుంటారు ఎందుకంటే మాన హీరోలు రంగు రంగుల బట్టలు వెసుకుంటారని మన సినిమాలు ఓవర్ గా ఉంటాయి అని.
Recommended Video
పెళ్లి చూపులు లాంటి సినిమాను రూపొందించిన నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం 'మెంటల్ మదిలో. శ్రీవిష్ణు, నివేద పేతురాజ్ జంటగా దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందించిన ఈ సినిమా ఈ నెల 24 విడుదలైంది. ఈ సందర్బంగా రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది.
నిర్మాత, దర్శకుడు మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. తమిళ్,హిందీ వాళ్ళు మన సినిమా అంటే నవ్వుకుంటారు. ఎందుకంటే మన హీరోలు రంగు రంగుల బట్టలు వేసుకుంటారు. మన సినిమాలు ఓవర్గా ఉంటాయి అనే విమర్శ ఉండేది. అందుకు భిన్నంగా మెంటల్ మదిలో సినిమాను చాలా కొత్తగా తీసారు. రాజ్ కందుకూరి కథలను సెలక్ట్ చేసుకునే విధానం చాలా బాగుంటుంది. పెళ్లి చూపులు సినిమా చూసి ఇప్పుడు చాలా మంది మన గురించే మాట్లాడుకుంటున్నారు.
మెంటల్ మదిలో సినిమాతో అందరు ఇంక మారిపోతారు. అంతే కాదు రాజ్ కందుకూరి ఇలాంటి కొత్త వాళ్ళను కూడా నమ్మి సినిమా ఇవ్వటం చాలా గొప్ప విషయం. అతను నమ్మక పొతే ఇలాంటి ఒక సినిమా ఇలాంటి కొత్త వాళ్ళు మనకు దొరికే వాళ్ళు కాదు. సినిమాకి ఎందుకు ఎక్కువ మార్కెటింగ్ చెయ్యలేదో కారణాలు విశ్లేషించారు.