Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మన సినిమా అంటే నవ్వుకుంటారు..!
నిర్మాత,దర్శకుడు.మధుర శ్రీధర్ మాట్లాడుతూ తమిళ్ వాళ్ళు,హింది వాళ్ళు మన సినిమా అంటే నవ్వుకుంటారు ఎందుకంటే మాన హీరోలు రంగు రంగుల బట్టలు వెసుకుంటారని మన సినిమాలు ఓవర్ గా ఉంటాయి అని.
Recommended Video
పెళ్లి చూపులు లాంటి సినిమాను రూపొందించిన నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన చిత్రం 'మెంటల్ మదిలో. శ్రీవిష్ణు, నివేద పేతురాజ్ జంటగా దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందించిన ఈ సినిమా ఈ నెల 24 విడుదలైంది. ఈ సందర్బంగా రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది.
నిర్మాత, దర్శకుడు మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. తమిళ్,హిందీ వాళ్ళు మన సినిమా అంటే నవ్వుకుంటారు. ఎందుకంటే మన హీరోలు రంగు రంగుల బట్టలు వేసుకుంటారు. మన సినిమాలు ఓవర్గా ఉంటాయి అనే విమర్శ ఉండేది. అందుకు భిన్నంగా మెంటల్ మదిలో సినిమాను చాలా కొత్తగా తీసారు. రాజ్ కందుకూరి కథలను సెలక్ట్ చేసుకునే విధానం చాలా బాగుంటుంది. పెళ్లి చూపులు సినిమా చూసి ఇప్పుడు చాలా మంది మన గురించే మాట్లాడుకుంటున్నారు.
మెంటల్ మదిలో సినిమాతో అందరు ఇంక మారిపోతారు. అంతే కాదు రాజ్ కందుకూరి ఇలాంటి కొత్త వాళ్ళను కూడా నమ్మి సినిమా ఇవ్వటం చాలా గొప్ప విషయం. అతను నమ్మక పొతే ఇలాంటి ఒక సినిమా ఇలాంటి కొత్త వాళ్ళు మనకు దొరికే వాళ్ళు కాదు. సినిమాకి ఎందుకు ఎక్కువ మార్కెటింగ్ చెయ్యలేదో కారణాలు విశ్లేషించారు.