Don't Miss!
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Lifestyle తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..! మన పుట్టినరోజున అందరికంటే ఎక్కువ సంతోషపడేది అమ్మ..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లు అరవింద్'గజని'కి బ్రేక్
దీంతో ఆ చిత్ర వర్గాలు ద్రిగ్భాంతి చెందాయి. గీతా ఆర్ట్స్ అప్పీలు మేరకు ఈ కేసుపై బుధవారం మళ్లీ విచారణ జరుగనుంది. మరోవైపు ముంబైలో కేబీసీ పిక్చర్స్ సంస్థ ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ప్లేల కాపీరైట్ను తాము సొంతం చేసుకున్నామంటూ గీతాఆర్ట్స్పై బాంబే హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. ఇది బుధవారం విచారణకు రానుంది.
మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో మార్కెట్ జరిగిన అమీర్ఖాన్ తొలి చిత్రమిదని సినీ వర్గాల కథనం. డ్రిస్టిబ్యూషన్ హక్కులను బాలీవుడ్కు చెందిన ఎరోస్ సంస్థ సొంతం చేసుకుంది. ఇది తమిళంలో సూర్య కథానాయకుడిగా విడుదలైన 'గజని' రీమేక్ వర్షన్. మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో రూపుదిద్దుకున్న గజనీ చిత్రం క్రిస్మస్ రోజున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సి వుంది. ఇక ఈ గజనీ చిత్రం హాలీవుడ్ చిత్రం 'మొమెంటో' నుంచి ప్రేరణ పొందినది అన్న సంగతి తెలిసిందే.