For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Technology గూగుల్ Pixel 9 డిజైన్ లీక్ అయింది! స్పెసిఫికేషన్లు, లాంచ్ వివరాలు
- News బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్దులు ఖరారు అయింది అక్కడేనా...!?
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- Sports Hardik Pandya: కెప్టెన్గా చెత్త రికార్డు సాధించా.. హ్యాపీనే!
- Finance DA Hike: కోటి మంది ఉద్యోగులకు శుభవార్త.. మార్చి 30 నుంచి పెరిగిన జీతాలు..!!
- Lifestyle ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
మగధీరాకు ‘ఎ’ వివాదం
News
oi-Staff
By Staff
|
మగధీర సినిమాకి సంబంధించి మరో వివాదం తలెత్తింది. రికార్డ్ స్థాయిలో ట్రేడ్ టాక్ తో జయహొ అంటున్న మగధీర కు మరో కొత్త వివాదానికి బ్రేక్ వేయాల్సివుంది. ఇటీవలనే ఆ సినిమాపై ప్రజాగాయకుడు వంగపండు, విజయవాడకు చెందిన న్యాయవాదులు ఆగ్రహావేశాలకు గురైన విషయం తెలిసందే. అయితే ఈ వివాదాలు పూర్తిగా సమసిపోకముందే మరో సమస్య వచ్చిపడింది. ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డు ఇచ్చిన 'ఎ" గుర్తు లేకుండానే పోస్టర్లు ముద్రించడం హొర్డింగ్ లు ఏర్పాటు చేయడంపై సైఫాబాద్ కు చెందిన జి. హనుమంతరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ముందస్తు బెయిల్ కోసం నాగేశ్వరరావు వేసుకున్న పిటిషన్ ను నాంపల్లి మూడో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి వి. రవికుమార్ విచారించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: magadheera ramcharantej raja mouli allu aravind vangapandu balaji hanumanth rao a posters case మగధీర ఎ రామ్ చరణ్ తేజ రాజమౌళి అల్లు అరవింద్
Story first published: Wednesday, September 2, 2009, 18:28 [IST]
Other articles published on Sep 2, 2009