For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News మోదీ వలనే బంగారు రేటు పెరిగింది, ఐటీ అధికారులకు కళ్లు ఉన్నాయా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మగధీరాకు ‘ఎ’ వివాదం
News
oi-Staff
By Staff
|
మగధీర సినిమాకి సంబంధించి మరో వివాదం తలెత్తింది. రికార్డ్ స్థాయిలో ట్రేడ్ టాక్ తో జయహొ అంటున్న మగధీర కు మరో కొత్త వివాదానికి బ్రేక్ వేయాల్సివుంది. ఇటీవలనే ఆ సినిమాపై ప్రజాగాయకుడు వంగపండు, విజయవాడకు చెందిన న్యాయవాదులు ఆగ్రహావేశాలకు గురైన విషయం తెలిసందే. అయితే ఈ వివాదాలు పూర్తిగా సమసిపోకముందే మరో సమస్య వచ్చిపడింది. ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డు ఇచ్చిన 'ఎ" గుర్తు లేకుండానే పోస్టర్లు ముద్రించడం హొర్డింగ్ లు ఏర్పాటు చేయడంపై సైఫాబాద్ కు చెందిన జి. హనుమంతరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ముందస్తు బెయిల్ కోసం నాగేశ్వరరావు వేసుకున్న పిటిషన్ ను నాంపల్లి మూడో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి వి. రవికుమార్ విచారించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: magadheera ramcharantej raja mouli allu aravind vangapandu balaji hanumanth rao a posters case మగధీర ఎ రామ్ చరణ్ తేజ రాజమౌళి అల్లు అరవింద్
Story first published: Wednesday, September 2, 2009, 18:28 [IST]
Other articles published on Sep 2, 2009