Don't Miss!
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
‘గాంధీ’ మనువడితో ‘మహాత్మ’ ఆడియో
కృష్ణవంశీ కాంబినేషన్ లో శ్రీకాంత్ హీరోగా భావన కథానాయికగా నటిస్తున్న చిత్రం 'మహాత్మ" అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా విడుదకు సిద్దమౌతున్న విషయం తెలిసిని విషయమే. ఈ సందర్భంగా ఆడియోను విడుదల చేసింది. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ శ్రీకాంత్ కి ఈ చిత్రం ఒక మంచి గిప్ట్ అని ఈ సినిమా ఖడ్గం తరహాలో హిట్ అవుతుందని గట్టి నమ్మకం ఉందని, ఈ చిత్రంతో శ్రీకాంత్ కి సినిమా కెరీర్ లో మరో టర్ర్నింగ్ పాయింట్ అవుతుందని తెలిపారు.
జీతిపిత మహాత్మా గాంధీ మునిమనువడు 'తుషార్ గాంధీ" సోమవారం హైదరాబాద్ లోని లంగర్ హౌజ్ వద్ద గల బాపూఘూట్ ను సందర్శించి నివాళులర్పించారు. 'మహాత్మ" చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గోనేందుకు వచ్చిన మీడియాతో మాట్లాడారు. గాంధీజీ సిద్ధాంతాలను ఎవరూ పాటించడం లేదని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీరు రాజకీయాల్లోకి ఎందుకు రాలేదు అని అడుగగా తనకు రాజకీయాలు సరిపడవని సమాదానం ఇచ్చారు.